తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 318 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 3, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,007 కి, మరణాల సంఖ్య 3,880 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక శుక్రవారం నాడు 71,829 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 389 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,49,391 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(318):
- జీహెచ్ఎంసీ ఏరియా – 82
- కరీంనగర్ – 23
- వరంగల్ అర్బన్ – 22
- మేడ్చల్ మల్కాజిగిరి – 19
- ఖమ్మం – 16
- రంగారెడ్డి – 16
- నల్గొండ – 15
- జగిత్యాల – 14
- పెద్దపల్లి – 13
- వరంగల్ రూరల్ – 9
- సూర్యాపేట – 9
- భద్రాద్రి కొత్తగూడెం – 9
- మంచిర్యాల – 8
- యాదాద్రి భువనగిరి – 7
- రాజన్న సిరిసిల్ల – 7
- సిద్దిపేట – 6
- మహబూబాబాద్ – 6
- జనగామ – 5
- మహబూబ్ నగర్ – 5
- జయశంకర్ భూపాలపల్లి – 4
- సంగారెడ్డి – 4
- కొమరం భీం ఆసిఫాబాద్ – 3
- కామారెడ్డి – 2
- ములుగు – 2
- నారాయణ్ పేట్ – 2
- నిజామాబాద్ – 2
- వనపర్తి – 2
- జోగులాంబ గద్వాల్ – 1
- ఆదిలాబాద్ – 1
- మెదక్ – 1
- నిర్మల్ – 1
- నాగర్ కర్నూల్ – 1
- వికారాబాద్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ