ముస్లిం సంఘాల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ముస్లిం సంఘాల ప్రతినిధులతో సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను...
తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లో రేపటినుంచే ఒంటిపూట బడులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (మార్చి 15, బుధవారం) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల...
నేడే మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ, వారాహిలో సభా ప్రాంగణానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఈరోజు (మార్చి 14, మంగళవారం) సాయంత్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరగనుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె.విజయరామారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని...
ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలపై బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు, 15 తేదీన హజరు కావాలని ఆదేశాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు...
అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసులకు వసతి సదుపాయం – హోం మంత్రి మహమూద్ అలీ.
అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి సదుపాయం కల్పించే విషయమై, స్థానిక అధికారులతో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు సమీక్షించారు. రాజస్థాన్ మైనార్టీ...
నీవు ఇతరులని ప్రోత్సహిస్తున్నావా.. నిరుత్సాహపరుస్తున్నావా? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం 33 జిల్లాలకు ప్రత్యేక బృందాలు – వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులు...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్ కు చేరిన భారత్ జట్టు, జూన్ 7న ఆస్ట్రేలియాతో డీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)-2023 ఫైనల్ కు భారత్ జట్టు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చేరుకోగా, ఇంకో స్థానం కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య...















































