ఎర్రగడ్డలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మే 22, శుక్రవారం నాడు ఎర్రగడ్డలోని యాదగిరి నగర్, సుల్తాన్ నగర్ బస్తీల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర...
మెరిట్ ప్రాతిపదికనే “ఏఈవో” ల నియామకం, దళారులను నమ్మొద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈవో పోస్టుల...
ఆదివారం నాడు పెళ్ళిళ్ళు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 అమలులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చించి. కానీ ఆదివారం రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణ అంశం కోర్టులో ఉండడంతో...
డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణ, హైకోర్టు ఆదేశాలు
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడుగా పనిచేసిన డాక్టర్ కె.సుధాకర్ ఘటనపై మే 22, శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్...
తెలంగాణ: త్వరలో పంచాయతీ కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్?
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి...
డిమాండ్ ఉన్నపంటలు పండించాలి, నాణ్యత కలిగిన పంటలు ఉత్పత్తి చేయాలి – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు మే 21, గురువారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియంత్రిత...
ఏపీలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 22, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2514 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దేశంలో అత్యధికంగా ఒక్క రోజే 6088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6088 కరోనా పాజిటివ్ కేసులు, 148 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా ఒకేరోజు ఇంతపెద్ద...
ఆర్బీఐ కీలక నిర్ణయాలు : రెపోరేటు 4 శాతానికి తగ్గింపు, మారటోరియం మరో 3 నెలలు పెంపు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న దృష్ట్యా “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...












































