ఏపీలో మరిన్ని మినహాయింపులు…సాయంత్రం 5 వరకు దుకాణాలకు అనుమతి?
మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలు కొనసాగడం, ప్రజల...
మద్యం దుకాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ...
నేను ఆరోగ్యంగానే ఉన్నా…తనపై వస్తున్న పుకార్లపై స్పందించిన అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను పూర్తీ ఆరోగ్యంగా ఉన్నానని, ఏ...
నెల్లూరు జిల్లా స్పెషల్ అనపకాయ్ కూర తయారు చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్...
గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనల్లో పాల్గొనకండి, జనసైనికులకు పవన్ విజ్ఞప్తి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
ఆ రాష్ట్రంలో బార్లు, పబ్ లు, రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్ ను మే 17 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో...
లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది....
ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1930
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 9, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కు చేరినట్టు రాష్ట్ర వైద్య...
మద్యం దుకాణాలు మూసేయండి – హైకోర్టు ఆదేశాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వగా, ఆ తర్వాతి...










































