ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు వార్తలు అవాస్తవం -మంత్రి పేర్నినాని వివరణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా మరి కొన్ని రంగాలకు...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
మే 12 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ల జాబితా ఇదే…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. దీంతో మే 12వ తేదీ నుంచి క్రమంగా ప్రయాణీకుల రైలు...
నేడు 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ?
దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
అస్వస్థతతో ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురవడంతో మే 10, ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు....
రేపటి నుంచే ప్రయాణికుల రైళ్లు ప్రారంభం, నేటి నుంచే బుకింగ్ మొదలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రయాణికులతో నడిచే విమానాలు, రైళ్లు, బస్సులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం...
సోమవారం నుంచి పోస్టాపీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయం – మంత్రి హరీష్ రావు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా తెల్లరేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యునికి 12 కేజీల బియ్యం,...
పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు – ఏపీ పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు...
వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది- మంత్రి కేటిఆర్
కరోనా నియంత్రణ చర్యలు, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, పలు ఇతర అంశాలపై నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి...










































