కేంద్రహోంశాఖకు లేఖ రాసింది నేనే- ఏపీ మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్
కొన్ని రోజుల క్రితం తన భద్రత విషయంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖపై మరోసారి వివాదం చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ...
ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితి బట్టి లాక్డౌన్ లో మార్పులు – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏప్రిల్...
తెలంగాణ, ఏపీలలో హాట్స్పాట్ జిల్లాల జాబితా
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతుండడంతో మే 3 వ తేదీవరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్...
క్వారంటైన్ పూర్తయిన వారికి రూ.2వేలు ఆర్ధిక సాయం – సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, బాధితులకు అందుతున్న చికిత్స, పలు ఇతర అంశాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
సినిమా కథ బాగుండేలా రాసేందుకు పాటించాల్సిన 23 రూల్స్ ఏంటి?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాకు రూ.కోటి విరాళం ప్రకటించిన టీటీడీ
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 3వ తేది వరకు...
కరోనాపై రాష్ట్రాల సీఎస్ లతో కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
కరోనా నియంత్రణపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఏప్రిల్ 15, బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మే 3...
స్వీయ నిర్బంధంలోకి గుజరాత్ సీఎం విజయ్రూపానీ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల తన నియోజక వర్గంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే...
ఇంగ్లీష్ మీడియం అమలు ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రాష్ట్రంలోని...
ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే అవకాశం
గత 11 రోజులగా గోవాలో కొత్తగా కోవిడ్ -19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని, ఇకపై కొత్త కరోనా కేసులు రాకపోతే ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే...













































