రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
టీడీపీ నేతల గృహ నిర్బంధం: ఉమా, గల్లా జయదేవ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం...
భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 నేడే
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
ఫిబ్రవరి 8న ఒకే దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఢిల్లీలో...
నరేంద్రమోదీని కలిసిన మోహన్బాబు
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు జనవరి 6, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోహన్బాబుతో పాటుగా కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మీలు ఉన్నారు. దాదాపు...
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ – కోదండరాం
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఈ రోజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో...
ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. మనదేశంలో ఒకప్పుడు ప్రజలు ఎక్కువుగా...
జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మ ఒడి’ ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9న చిత్తూరు జిల్లాలో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించనున్నారు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో పిల్లలను...
తెలంగాణలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
జనవరి 22న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి...













































