కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. దాదాపు 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక...
మూడో టీ20లో భారత్ ఘనవిజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను భారత్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 11, బుధవారం నాడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్...
తెలంగాణ మంత్రివర్గం భేటీ, పలు అంశాలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని...
ఏపీ మంత్రివర్గం భేటీ, మహిళా భద్రత బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ముందుగా పొందుపరిచిన 22 అంశాలపై చర్చించి...
పీఎస్ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 11, బుధవారం సాయంత్రం 3.25 గంటలకి చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి...
ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) పై డిసెంబర్ 11, బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్కౌంటర్పై రిటైర్డు...
గజ్వేల్లో సీఎం కేసీఆర్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో బుధవారం నాడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గజ్వేల్లో ఆరున్నర ఎకరాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ను...
ఎన్కౌంటర్ ఘటనపై ముగిసిన ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుల బృందం విచారణకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ పై నాలుగు రోజుల పాటు...
రేపే కాకినాడలో పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు రైతాంగ సమస్యలను బలంగా తెలియజేయడానికి ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష'గా నామకరణం చేశారు. ‘జనసేన...
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా డిసెంబర్ 10, మంగళవారం నాడు కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్, మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజి), అన్నారం (సరస్వతి బ్యారేజీ) లను సందర్శించారు....












































