ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగుతుంది – అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ రోజు ఎంజీబీఎస్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశమానంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, బేషరుతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామంటూ...
చెన్నమనేని పౌరసత్వ రద్దు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఈ...
త్వరలో ఏపీలో రచ్చబండ కార్యక్రమం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 22, శుక్రవారం నాడు ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి లేదా ఫిబ్రవరి...
నవంబర్ 25న జనసేన పిఏసి సమావేశం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నవంబర్ 25, సోమవారం నాడు ఏర్పాటు చేసినట్టు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు...
జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ డిసెంబర్ 6 కి వాయిదా
వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి నవంబర్ 22, శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సమర్పించిన మొత్తం 11...
వెస్టిండీస్ తో సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 21, గురువారం నాడు ఎమ్మేస్కె ప్రసాద్...
2020 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 21, గురువారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ ఉత్తర్వులు జారీ చేశారు....
ఏపీలో అవినీతి అధ్యయనం చేసేందుకు ఐఐఎం తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి అధ్యయనంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని...
మ్యాప్ లో అమరావతి లేకపోవడంపై ప్రశ్నించిన గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండా కేంద్ర హోంశాఖ భారతదేశ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేయడంపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రశ్నించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని,...
మహారాష్ట్రపై రేపే కాంగ్రెస్ తుది నిర్ణయం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నవంబర్ 22, శుక్రవారం నాడు ఉత్కంఠ వీడనుంది. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం...












































