శ్రీశైలం డ్యామ్ పై అనుమానాలొద్దు – మంత్రి అనిల్
శ్రీశైలం ప్రాజెక్టు, ఆనకట్ట భద్రత పై ఎలాంటి అనుమానాలొద్దని, వాటికీ ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం ఆనకట్ట(డ్యామ్) పై...
ఈ రోజు సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 21, గురువారం నాడు సాయంత్రం ఆర్టీసీపై కీలక సమీక్ష జరపనున్నారు. బుధవారం నాడు, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు....
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం రద్దు
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ...
ఆంధ్రప్రదేశ్ లో మూడు చోట్ల కాన్సెప్ట్ సిటీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 20, బుధవారం నాడు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు, అందుకు...
బేషరతుగా ఆహ్వానిస్తే సమ్మెను విరమిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో గత 47 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు విరమించే దశకు చేరుకుంది. నవంబర్ 20, బుధవారం నాడు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతల సమావేశం...
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్
బాహుబలి సృష్టించిన సంచలనాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయిందని...
సినిమా రంగంలో నా తప్పులు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాల గురించి వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సినిమా రంగంలో ఆయన అనుభవాలు, చేసిన...
అరుదైన గౌరవం దక్కించుకున్న గౌతమ్ గంభీర్
భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రస్తుత ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్కు గౌతమ్ గంభీర్ పేరు పెట్టాలని ఢిల్లీ...
ఇంగ్లీష్ మీడియంపై జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియం అమలుపై...












































