సీఎం జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నవంబర్ 18, సోమవారం నాడు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి...
ఆర్టీసీ సమ్మెపై నేడు తుది నిర్ణయం
తెలంగాణలో గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 19, మంగళవారం సాయంత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై...
కొరియా మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్
ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఇతర భారత షట్లర్లు పీవీ సింధు,...
సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన మధ్య కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం,...
టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ
తెలంగాణ రాష్ట్రంలో గత 45 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెపై హైకోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై నవంబర్ 18, సోమవారం నాడు...
అత్తారింటికి దారేది, ఫిదా చిత్రాల కథాంశం మధ్య ఉన్న వ్యత్యాసమేంటి? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 18, సోమవారం నాడు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయం తన సతిమణి భారతితో కలిసి అమరావతిలోని...
తిరుమల లడ్డు ధర పెంపు ప్రచారం అవాస్తవం – వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదం ధర పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో లడ్డు ధర పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు...
తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 378 మంది తహసీల్దార్లను ఒకేసారిగా బదిలీ చేసింది. వీరిలో జోన్ 5 కు సంబంధినవారు 166 మందికాగా, జోన్...
ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లును ప్రభుత్వం పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న...












































