మహారాష్ట్రలో సీఎం పీఠంపై ఉత్కంట: శరద్ పవార్తో ఠాక్రే భేటీ
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 18 రోజులు గడిచినా కూడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరూ అధిరోహిస్తారనే ఉత్కంట...
ఇంగ్లీష్ మీడియంతోనే భవిష్యత్తు, తెలుగుకూ ప్రాధాన్యమిస్తాం – సీఎం జగన్
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకునే ఈ రోజున...
మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే టి రామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...
కాచిగూడలో ఆగిఉన్న ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు
హైదరాబాద్ లోని కాచిగూడ నింబోలి అడ్డలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలక్ పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్...
మూడో టీ20లో భారత్ విజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 10, ఆదివారం నాడు నాగపూర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. టీ20...
డిసెంబర్ మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ మొదటివారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సమావేశాలు నిర్వహించే తేదీలను రెండురోజుల్లోగా ఖరారు చేసే అవకాశమున్నట్టు సమాచారం. గత జూన్ లో...
నవంబర్ 12న విజయవాడలో ఇసుక మార్చ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 12, మంగళవారం నాడు విజయవాడలో ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ...
యండమూరితో పట్టాభిరామ్…
పట్టాభి రామబాణం పేరుతో శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ తన ఛానెల్ లో అందిస్తున్న ఎపిసోడ్స్ సంఖ్య 175 కు చేరింది. అలాగే యండమూరి అంతర్ముఖం పేరుతో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న...
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9, శనివారం నాడు కర్తార్పూర్ కారిడార్ ను ప్రారంభించారు. దీనితో 550 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా...












































