నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తేదీలను ఖరారు చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్ సభ, రాజ్యసభ కార్యదర్శులకు...
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అక్టోబర్ 21, సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను బీజేపీ పార్టీలోకి...
ఏపీలో 13 జిల్లాలకు కొత్త ఇంచార్జ్ మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను మారుస్తూ, కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం...
రివర్స్ టెండరింగ్ తో 1000 కోట్లు ఆదా – మంత్రి అనిల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు చేపట్టిన రివర్స్ టెండరింగ్ తో ఇప్పటివరకు జలవనరుల శాఖలో రూ.1000 కోట్లు ఆదా చేశామని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్...
బిగ్ బాస్-3: వితికా ఎలిమినేట్, ఏడ్చేసిన వరుణ్ సందేశ్
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ విజయవంతంగా 92 రోజులు పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 20, ఆదివారం నాడు జరిగిన...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న...
ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
తెలంగాణలో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 21న...
హుజూర్నగర్ లో కొనసాగుతున్న పోలింగ్
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ఈ రోజు (అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు....
అయోధ్య కేసులో పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వు
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో అక్టోబర్ 16, బుధవారంతో వాదనలు ముగిసాయి. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ...










































