ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీకి, అభిమానులకు, కార్యకర్తలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జన సైనికుల ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై బుధవారం నాడు ఆయన ట్వీట్ చేశారు....
దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకొం
ఒక దేశం-ఒక భాష అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం లేపుతూనే ఉన్నాయి. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు...
టిఆర్ఎస్ నాయకుడిపై దుండగుల దాడి
టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడుపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన తెరాస నాయకుడు...
బుక్ మై షో అసలు చరిత్ర
మనదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమాలపై ప్రజలు ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ఒకప్పుడు వారి అభిమాన హీరో సినిమాలు చూడడం కోసం, పొడవాటి లైన్లలో గంటలపాటు నిలబడి టిక్కెట్ల తీసుకునేవారు. ఒక్కోసారి లైన్...
అక్టోబర్ 18తో అయోధ్యకేసులో వాదనలు పూర్తి: సీజేఐ రంజన్ గొగోయ్
అయోధ్య రామజన్మభూమికి సంబంధించిన కేసులో బుధవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో వాదనలు అక్టోబర్ 18 కల్లా ముగుస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు విచారణ చేపట్టిన ప్రధాన...
మహారాష్ట్ర ఎన్నికల బరిలో తెరాస, త్వరలో నిర్ణయం
త్వరలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పోటీచేసే అవకాశం ఉంది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజక వర్గాలతో పాటు, మరో మూడు ఇతర నియోజకవర్గాల్లో కూడ తెరాస...
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 నేడే
భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడ పడకుండానే రద్దు అయింది. సెప్టెంబర్ 17, బుధవారం నాడు మొహాలీలో రాత్రి 7...
ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన కోడెల కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు నరసరావుపేటలో నిర్వహించనున్నారు. నరసరావుపేటలో ఉదయం 11 గంటల నుంచి కోడెల అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని...
పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ గువ్వల బాలరాజు
సోమవారం నాడు యురేనియం త్రవ్వకాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్, వి.హనుమంతురావు, కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు...
బోటు ప్రమాదం: 26 మృతదేహాల లభ్యం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమవగా, అందులో మంగళవారం ఉదయం నుంచి 18 మందిని...













































