పాపికొండల యాత్రలో పెను విషాదం, మునిగిన పర్యాటక బోటు
పాపికొండల యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 64 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బందితో కూడిన పర్యాటక బోటు పాపికొండల యాత్రకు వెళ్తూ, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని...
హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు హిందీ దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. అమిత్ షా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ...
బీజేపీలో చేరడం లేదు – జేసి దివాకర్ రెడ్డి
టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ప్రస్తుత రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. శనివారం నాడు కడపలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం మొదలయిందని, ఆ...
కొత్త అధికార ప్రతినిధులను నియమించిన జనసేన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జనసేన పార్టీకి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల...
నాగార్జున చేతుల మీదుగా బిఎండబ్ల్యూ కారు అందుకున్న పీవీ సింధు
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అభినందనలు, బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల...
ఇక యూపీలో మంత్రులే ఆదాయపన్ను చెల్లించాలి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 13న, దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో మంత్రుల ఆదాయపు పన్ను చెల్లించే విధాన నిబంధనను రద్దు చేసారు. 1981 సంవత్సరంనుంచి ఉత్తరప్రదేశ్ లో మంత్రుల ఆదాయపు...
మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
సేవ్ నల్లమల ఉద్యమానికి భారీ స్పందన
నల్లమల అడవుల్లో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేపడుతున్న 'సేవ్ నల్లమల' ఉద్యమానికి పలు వర్గాల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. ప్రకృతి సంపదలో భాగమైన నల్లమల అడవులను కాపాడుకుందామని ప్రముఖ సినీనటులు,...
వైసీపీ 100 రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన పార్టీ రూపొందించిన నివేదికను విడుదల చేసారు. ఈ నివేదికలో వైసీపీ...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు...











































