ముక్కోణపు టీ20 సిరీస్ లో బంగ్లాదేశ్ బోణి
జింబాబ్వే,బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ మొదలయింది. ఇందులో భాగంగా జరిగిన తోలి మ్యాచ్ లో బంగ్లాదేశ్, జింబాబ్వే జట్టు మీద అద్భుతవిజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు...
రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు లేవు – ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలపై జిల్లా కలెక్టర్, ప్రజాపతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జ్వరాలు పెరిగిన మాట...
ఏపీ సీఎం జగన్ తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ రోజు ఉదయం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమావేశమయ్యారు....
ఎందుకు స్వామి వివేకానంద తక్కువ వయసులోనే మరణించారు
వేదాంత, యోగ, తత్వ శాస్త్రాలకు సంబంధించి సమాజంపైనా మహోన్నతమైన ప్రభావం కలిగించి, భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద. ఆయన కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే...
డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన టీడీపీ నాయకులు
టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు నేతృత్వంలో పద్నాలుగు మంది టీడీపీ నాయకుల బృందం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసింది. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై...
ఏడుగంటల పాటు ఐశ్వర్యను ప్రశ్నించిన ఈడీ
కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్...
కేసీఆర్ నాకు గాడ్ ఫాదర్, పార్టీ వీడను- షకీల్
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన అనంతరం అవకాశం దక్కని నేతలు ఒక్కొక్కరిగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, హైదరాబాద్ లో...
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఖరారు
దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భాగంగా మూడు టీ20 మ్యాచ్ ల అనంతరం జరిగే మూడు టెస్టులకు ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను గురువారం నాడు...
జస్టిస్ శివశంకరరావుకు టెండర్ల న్యాయపరిశీలన బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల విధానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఇటీవలే ఏపీ మౌలిక సదుపాయాల చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. మరో అడుగు...











































