ఎపిసోడ్ 51 (సెప్టెంబర్ 9) హైలైట్స్: కొనసాగిన నామినేషన్ పక్రియ, రవికృష్ణ ను సేవ్ చేసిన బాబాబాస్కర్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేరకు ఎత్తి నాగార్జున...
పల్నాడు బాధితులను తరలిస్తామంటున్న పోలీసులు
గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత పునరావాస శిబిరంలో ఉన్న వ్యక్తులను వారి సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు ముందుకు వచ్చారు. టీడీపీ పార్టీ రేపు చలో ఆత్మకూరు...
తెలంగాణ ఆదర్శరాష్ట్రంగా నిలిచింది
తెలంగాణ కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజనుద్దేశించి ప్రసంగించి సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో తాను...
అద్భుత విజయం సాధించిన అఫ్గానిస్తాన్
చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ 224 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. వన్డేలలో ఇప్పటికే కొన్ని సంచలనాలు సృష్టించిన అఫ్గానిస్తాన్ జట్టు టెస్టుల్లోనూ సత్తా చాటింది....
మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మహిళా శిశుసంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పధకాల...
కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాయిని నర్సింహారెడ్డి
ఆదివారం నాడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే, కొత్తగా మంత్రివర్గంలోకి ఆరుగురికి చోటు కల్పించారు. అయితే మంత్రి వర్గ విస్తరణ అనంతరం అవకాశం దక్కని నేతలు ఒక్కొక్కరిగా అసంతృప్తి వ్యక్తం...
బిగ్ బాస్ -3: ఎలిమినేట్ అయినా అలీరేజా, కన్నీరు పెట్టుకున్న ఇంటి సభ్యులు
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక 50వ ఎపిసోడ్ లో అలీరేజా ఎలిమినేట్ అయ్యారు. అసలు ఇంటిలోకి ప్రవేశించాక అలీరేజా నామినేట్...
దొరికిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి వరకు సజావుగా సాగి, చివరి క్షణాల్లో చంద్రుని ఉపరితలానికి 2.1 కి.మీ ఎత్తు వరకు వెళ్లిన విక్రమ్ ల్యాండర్...
తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 14కు వాయిదా
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మరో వైపు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో...












































