చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. దళితులను దూషించడం తో సహా మరికొన్ని కేసుల ఎదురుకుంటున్న చింతమనేని గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి...
2100 నాటికీ ప్రపంచ జనాభా
10,000 BC సమయానికి ఈ భూమి మీద కేవలం కోటిమంది ప్రజలు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు 700 కోట్లకు పైగా జనాభా ఈ భూమి మీద నివశిస్తున్నారు. ప్రపంచ జనాభా అదుపులోనే...
‘చలో ఆత్మకూరు’ రద్దు చేసే ప్రసక్తే లేదు
చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళుతున్న తనను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను నిర్బంధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజు...
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ప్రదేశ్...
రేపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సాధారణంగా మూడో రోజు నుంచి మొదలుపెట్టి, ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు, నిమజ్జనాలు కొనసాగించి, పదకొండో రోజున పెద్దస్థాయిలో నిమజ్జన...
ఎక్కడికక్కడే టీడీపీ నాయకులు అరెస్ట్
టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నిరసన ర్యాలీ ఆపడానికి గుంటూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చలో ఆత్మకూరు...
చంద్రబాబు గృహ నిర్బంధం, రాత్రి వరకు నిరాహారదీక్ష
చలో ఆత్మకూరు కార్యక్రమ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి, ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్...
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నటి ఊర్మిళా మతోండ్కర్
కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన సినీనటి ఊర్మిళా మతోండ్కర్, ఆరు నెలల తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం నాడు ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా...
పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది – డీజీపీ గౌతమ్ సవాంగ్
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇటువంటి సమయంలో ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సవాంగ్...
హిమాచల్ప్రదేశ్ బయలుదేరిన బండారు దత్తాత్రేయ
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ప్రదేశ్...











































