విజయవాడ లో గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్ తో, గేట్ వే హోటల్ లో దాదాపు...
కాపు రిజర్వేషన్లు కోరుతూ సీఎం జగన్ కి ముద్రగడ లేఖ
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ...
యుద్ధప్రాతిపదికన సచివాలయాన్ని ఖాళీ చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చేయాలనీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖ కార్యాలయాల తరలింపు ఈ సోమవారం నుండి ప్రారంభమైంది. గత శని, ఆది వారాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయ...
టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్,) మాజీ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) సోమారపు సత్యనారాయణ జూలై 9 న పార్టీకి రాజీనామా చేశారు. సోమారపు గతంలో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ (టిఎస్ఆర్టిసి)...
జూలై 14 తరువాత తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధంగా...
భారీబడ్జెట్ తో 3D లో రామాయణం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా అనే నిర్మాతలతో కలిసి ఇప్పుడు భారీబడ్జెట్ తో 3D లో రామాయణం సినిమా నిర్మాణానికి స్వీకారం చుట్టారు. గతంలో కూడ...
అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు
టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ ఘోరపరాజయం తరువాత, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది....
కొనసాగుతున్న ‘కర్ణాటకం’
రాజీనామాలను ఆమోదించని కర్ణాటక స్పీకర్
మకాం గోవాకి మార్చిన అసమ్మతి నేతలు
పరిణామాలపై బిజెపి నేతల చర్చలు
కర్ణాటక రాజకీయాల్లో మొదలైన మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి, అసమ్మతి నేతలు ఒకటే...
భారత్ VS న్యూజిలాండ్ సెమీ ఫైనల్ నేడే
కీలకం కానున్న టాస్
గ్రూప్ దశలో వర్షం వలన న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు, మొదటిసారి న్యూజిలాండ్ తో పోరు
ఇదే గ్రౌండ్ లో పాకిస్తాన్, వెస్టిండీస్ పై భారత్ ఘన...
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
జూన్ 24, 2019 న తెలంగాణలోని సచివాలయం మరియు ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల అనుగుణంగా, సచివాలయం మరియు ఎర్రమంజిల్ లో భవనాల...










































