దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియచేశారు. హూందాతనంతో సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలని సీఎం ఆకాంక్షించారు. వెంకయ్య నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ