ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం నాడు ఢిల్లీలో కొత్తగా 3188 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 5,97,112 కు చేరగా, మరణాల సంఖ్య 9,763 కి పెరిగింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 3,307 మంది కోలుకోవడంతో, ఇప్పటికి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 5,65,039 కి చేరింది. ప్రస్తుతం 22,310 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు డిసెంబర్ 8 నాటికీ ఢిల్లీలో 68,69,328 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ