ఈ ఏడాది భారత దేశపు టాప్-100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా 13 వ ఏడాది కూడా ఆయన సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ ఏడాది అనేక మంది ఈ జాబితాలోకి కొత్తగా ప్రవేశించగా, చాలా మంది తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం టాప్-10 భారత దేశపు ధనవంతుల జాబితా:
1. ముకేశ్ అంబానీ – 88.7 బిలియన్ డాలర్లు
2. గౌతమ్ అదానీ – 25.2 బిలియన్ డాలర్లు
3. శివ నాడార్ – 20.4 బిలియన్ డాలర్లు
4. రాధాకిషన్ దమాని – 15.4 బిలియన్ డాలర్లు
5. హిందూజా సోదరులు – 12.8 బిలియన్ డాలర్లు
6. సైరస్ పూనవల్లా – 11.5 బిలియన్ డాలర్లు
7. పల్లోంజి మిస్త్రీ – 11.4 బిలియన్ డాలర్లు
8. ఉదయ్ కోటక్ – 11.3 బిలియన్ డాలర్లు
9. గోద్రేజ్ కుటుంబం – 11 బిలియన్ డాలర్లు
10. లక్ష్మి మిట్టల్ – 10.3 బిలియన్ డాలర్లు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu