దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. అయితే రోజువారీ కేసుల నమోదులో కొంత హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 16,464 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,40,36,275 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1849, కర్ణాటకలో 1692, కేరళలో 1639, తమిళనాడులో 1467, ఢిల్లీలో 1263, ఒడిశాలో 1029, పశ్చిమబెంగాల్ లో 1011 నమోదయ్యాయి. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 705, ఆంధ్రప్రదేశ్ లో 332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో మరో 39 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,396 కు పెరిగింది. .
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 27, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 87,54,81,509
- జూలై 31న నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,73,888
- కొత్తగా నమోదైన కేసులు [జూలై 31–ఆగస్టు 1 (8AM-8AM)] : 16,464
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,40,36,275
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 16,112
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,33,65,890
- కరోనా రికవరీ రేటు : 98.48 శాతం
- యాక్టీవ్ కేసులు : 1,43,989 (0.33 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 39
- మొత్తం మరణాల సంఖ్య : 5,26,396
- కరోనా మరణాల రేటు: 1.20 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY