దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో నాలుగు మరణాలు (బీహార్ లో 1, ఉత్తరాఖండ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 68, కర్ణాటకలో 50, మహారాష్ట్రలో 23, రాజస్థాన్ లో 11, పాండిచ్చేరిలో 10 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, జనవరి 6, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 91,17,62,448
- జనవరి 5న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,99,731
- కొత్తగా నమోదైన కేసులు [జనవరి 5–జనవరి 6 (8AM-8AM)] : 228
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,79,547
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 275
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,46,330
- కరోనా రికవరీ రేటు : 98.80 శాతం
- యాక్టీవ్ కేసులు : 2,503 (0.01 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 4
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,714
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE