దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 109 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,82,639 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన మరో మరణం (గుజరాత్ లో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,740కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్ణాటకలో 35, కేరళలో 27, మహారాష్ట్రలో 17 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, జనవరి 29, ఉదయం 8 గంటల వరకు)
- జనవరి 28న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,48,464
- కొత్తగా నమోదైన కేసులు [జనవరి 28–జనవరి 29 (8AM-8AM)] : 109
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,82,639
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 108
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,50,057
- కరోనా రికవరీ రేటు : 98.81 శాతం
- యాక్టీవ్ కేసులు : 1,842
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,740
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE