ఒకేరోజు 17433 కరోనా పాజిటివ్ కేసులు, 292 మరణాలు నమోదు

Maharashtra Corona Updates: 17,433 New Positive Cases and 292 Deaths Reported Today

దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 2, బుధవారం నాడు కూడా రికార్డ్ స్థాయిలో 17,433 కరోనా పాజిటివ్ కేసులు, 292 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,25,739 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 25,195 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 13,959 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 5,98,496 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,01,703 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =