మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 1,887 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 80,91,276 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 6 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,214 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 2,190 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 79,30,793 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 12,269 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 25, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 8,39,58,734
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 80,91,276
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 79,30,793
- కరోనా రికవరీ రేటు – 98.02%
- యాక్టీవ్ కేసులు – 12,269
- ఆగస్టు 25న నమోదైన కేసులు – 1,887
- ఆగస్టు 25న డిశ్చార్జ్ అయినవారు – 2,190
- ఆగస్టు 25న నమోదైన మరణాలు – 7
- మొత్తం మరణాల సంఖ్య – 1,48,214
- కరోనా మరణాలు రేటు – 1.83%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY