ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 8, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,19,599 కు పెరిగింది. అలాగే 19 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 14 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,04,806 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(08):
- విశాఖపట్నం – 2
- శ్రీ సత్యసాయి – 1
- తిరుపతి – 1
- ప్రకాశం – 1
- కాకినాడ – 1
- గుంటూరు – 1
- ఏలూరు – 1
- అనంతపురం – 0
- తూర్పుగోదావరి – 0
- పశ్చిమగోదావరి – 0
- నెల్లూరు – 0
- శ్రీకాకుళం – 0
- కృష్ణా – 0
- చిత్తూరు – 0
- వైఎస్ఆర్ – 0
- విజయనగరం – 0
- కర్నూల్ – 0
- అల్లూరిసీతారామరాజు – 0
- అనకాపల్లి – 0
- అన్నమయ్య – 0
- బాపట్ల – 0
- కోనసీమ – 0
- నంద్యాల – 0
- ఎన్టీఆర్ – 0
- పల్నాడు – 0
- పార్వతీపురం మన్యం – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ