మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4, గురువారం నాడు 1862 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,53,965 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,124 కి పెరిగింది. ఇక కరోనా నుంచి కొత్తగా 2099 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 78,93,764 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.01 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.83 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 12,077 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా పూణేలో అత్యధికంగా 3386 యాక్టీవ్ కేసులు ఉండగా, ముంబయిలో 2235, నాగపూర్ లో 1306, థానేలో 836, నాషీక్ లో 532, అహ్మద్ నగర్ లో 353, బాంద్రాలో 307, రాయగడ్ లో 263, ఔరంగాబాద్ లో 230 ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి మహారాష్ట్రలో 8,33,21,005 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY