మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 16, సోమవారం నాడు కూడా కొత్తగా 2535 పాజిటివ్ కేసులు, 60 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,49,777 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 46,034 కు పెరిగింది. మరోవైపు ఇప్పటికే 16,18,380 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అవ్వగా, ప్రస్తుతం 84,386 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 16, సోమవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 17,49,777
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 16,18,380
- యాక్టీవ్ కేసులు – 84,386
- నవంబర్ 16 న నమోదైన కేసులు – 2535
- నవంబర్ 16 న డిశ్చార్జ్ అయినవారు – 3001
- నవంబర్ 16 న నమోదైన మరణాల సంఖ్య – 60
- మొత్తం మరణాల సంఖ్య – 46,034
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ