మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 29,644 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 55,27,092 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 555 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 86,618 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 44,493 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 50,70,801 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 3,67,121 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మే 21, శుక్రవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 3,24,41,776
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 55,27,092
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 50,70,801
- కరోనా రికవరీ రేటు – 91.74%
- యాక్టీవ్ కేసులు – 3,67,121
- మే 21న నమోదైన కేసులు – 29,644
- మే 21న డిశ్చార్జ్ అయినవారు – 44,493
- మే 21న నమోదైన మరణాలు – 555
- మొత్తం మరణాల సంఖ్య – 86,618
- కరోనా మరణాలు రేటు – 1.57%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ