తెలంగాణ రాష్ట్రంలో మరో 3464 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 21, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 65,997 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 25 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3085 కి పెరిగింది. కరోనా నుంచి మరో 4801 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,00,247 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(3464):
- జీహెచ్ఎంసీ ఏరియా – 534
- రంగారెడ్డి – 243
- మేడ్చల్ మల్కాజిగిరి – 219
- ఖమ్మం – 217
- నల్గొండ – 150
- కరీంనగర్ – 136
- మహబూబ్ నగర్ – 135
- భద్రాద్రి కొత్తగూడెం – 115
- వికారాబాద్ – 115
- నాగర్ కర్నూల్ – 111
- వరంగల్ అర్బన్ – 111
- సిద్దిపేట – 110
- వరంగల్ రూరల్ – 109
- మంచిర్యాల – 103
- పెద్దపల్లి – 94
- జగిత్యాల – 92
- యాదాద్రి భువనగిరి – 90
- మహబూబాబాద్ – 89
- సంగారెడ్డి – 86
- వనపర్తి – 84
- జోగులాంబ గద్వాల్ – 61
- నిజామాబాద్ – 53
- సూర్యాపేట – 51
- మెదక్ – 51
- ములుగు – 51
- రాజన్న సిరిసిల్ల – 49
- జయశంకర్ భూపాలపల్లి – 47
- కామారెడ్డి – 43
- జనగామ – 30
- నారాయణ్ పేట్ – 28
- కొమరం భీం ఆసిఫాబాద్ – 28
- నిర్మల్ – 15
- ఆదిలాబాద్ – 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ