మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం నాడు కొత్తగా 4268 కరోనా కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,72,440 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 48,059 కు పెరిగింది. అలాగే కొత్తగా 2774 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 17,49,973 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 73,315 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (డిసెంబర్ 11, శుక్రవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 1,15,70,137
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 18,72,440
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 17,49,973
- యాక్టీవ్ కేసులు – 73,315
- డిసెంబర్ 11 న నమోదైన కేసులు – 4,268
- డిసెంబర్ 11 న డిశ్చార్జ్ అయినవారు – 2,774
- డిసెంబర్ 11 న నమోదైన మరణాల సంఖ్య – 87
- మొత్తం మరణాల సంఖ్య – 48,059
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ