ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం మొత్తం కేంద్రమంత్రుల సంఖ్య 77కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కేబినెట్ కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. కొత్త, పాత కేంద్రమంత్రులతో 8 కేంద్ర కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
1. కేబినెట్ అప్పోయింట్ మెంట్స్ కమిటీ:
- ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా
2. కేబినెట్ కమిటీ ఆన్ అకామడేషన్ :
- అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరీ
- ప్రత్యేక ఆహ్వానితులు: జితేందర్ సింగ్
3. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ :
- రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, సుబ్రహ్మణ్యం జయశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్
4. కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ :
- రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, అర్జున్ ముండా, ప్రహ్లాద్ జోషి, వీరేంద్ర కుమార్, కిరెన్ రిజిజు, అనురాగ్ సింగ్ ఠాకూర్
- ప్రత్యేక ఆహ్వానితులు: అర్జున్ రామ్ మేఘావాల్, వి.మురళీధరన్
5. కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ :
- ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్, గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్
6. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ :
- ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, సుబ్రహ్మణ్యం జయశంకర్
7. కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ గ్రోత్ :
- ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నారాయణ టాటూ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్.
8. కేబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ డెవెలప్ మెంట్ :
- ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరీ, భూపేందర్ యాదవ్
- ప్రత్యేక ఆహ్వానితులు: నితిన్ గడ్కరీ, రామ్చంద్ర ప్రసాద్ సింగ్, జి.కిషన్ రెడ్డి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ