Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 12408 కరోనా కేసులు, 120 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,408 పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591 కు చేరుకోగా, మరణాల...
కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
దేశంలో ఆదివారం ఉదయానికి 37 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,275 సెషన్స్ లో 2,44,307 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య,...
ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును...
కల్నల్ సంతోష్బాబుకు ‘మహావీరచక్ర’ పురస్కారం
కల్నల్ సంతోష్బాబుకు కేంద్ర ప్రభుత్వం "మహా వీరచక్ర" పురస్కారం ప్రకటించింది. సైనిక బలగాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక వార్టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర చక్ర రెండో అత్యున్నత పురస్కారం. గత సంవత్సరం...
ఆరుగురు యంగ్ క్రికెటర్లకు థార్ ఎస్యూవీ కార్లు, ఆనంద్ మహీంద్ర గిఫ్ట్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాకు ఇంకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి....
నేతాజీ జయంతి : పరాక్రమ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా శనివారం నాడు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన ‘పరాక్రమ దివాస్’ వేడుకల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర...
బ్రెజిల్ కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భారత్, ధన్యవాదాలు తెలిపిన బోల్సోనారో
పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో తయారైన 20 లక్షల కోవీషీల్డ్...
దేశంలో శుక్రవారం ఉదయానికి 10,43,534 మందికి కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్...
చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది....