Home Search
గౌతమ్ సవాంగ్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన...
గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసి, ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. గౌతమ్...
ఫిబ్రవరి 20న విశాఖపట్నం పర్యటనకు రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రెండు రోజుల పాటుగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముందుగా ఫిబ్రవరి 20న మధ్యాహ్ననానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ...
న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు అనుమతి లేదు : డీజీపీ
రాజధాని అమరావతి రైతులు నవంబర్ 1వ తేదీనుంచి "న్యాయస్థానం టూ దేవస్థానం" పేరుతో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రను నవంబర్ 1న తుళ్ళూరు గ్రామంలో ప్రారంభించి...
జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహాన్ని మోసి మానవత్వం చాటుకున్న ఎస్ఐ శిరీష
గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతదేహాన్ని స్వయంగా మోసి కాశీబుగ్గ మహిళా ఎస్ఐ శిరీష మానవత్వాన్ని చాటారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజక వర్గ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు...
ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరో కీలక నిర్ణయం, ఆ 9 మందిని తప్పించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తప్పించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర...