Home Search
చిన జీయర్ స్వామి - search results
If you're not happy with the results, please do another search
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలో గల ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను పూర్ణకుంభంతో ఆశ్రమంలోకి ఘనంగా స్వాగతం పలికారు....
ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో...
రేపు ప్రధాని మోదీ పర్యటన, ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీరామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ...
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు: సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...
జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధించడం మాత్రమే కాదు.. ఆ భగవంతుడు సృష్టించిన ఈ భూమిని కాపాడుకోవడం కూడా. అందుకే సకల చరాచర జీవరాశులకు వేదికైన ఈ నేలను, ప్రకృతిని కాపాడుకునే మహత్తర సంకల్పానికి...
ఏప్రిల్ 1 నుంచి 5 వరకు విజయ కీలాద్రి దివ్యక్షేత్రముపై శ్రీలక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవములు
గుంటూరు జిల్లా సీతానగరములోని శ్రీమదుభయవేదాంతాచార్య పీఠంలో విజయ కీలాద్రి దివ్యక్షేత్రముపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అష్టలక్ష్మీ సహిత లక్ష్మీనారాయణుల సన్నిధిలో శ్రీలక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవములు జరగనున్నాయి....
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
హైదరాబాద్ ముచ్చింతల్లో జరుగుతున్న శ్రీరామనుజ సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి చిన జీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమం వేదికగా...
ఆరాధనకి నియమాలు ఎందుకు?
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన...
అన్నిట్లో ఈ బుద్ధి ఉపయోగించరెందుకో?
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన...
మన అందరి లక్ష్యం ఒక్కటే!
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన...