Home Search
భారత్ జోడో యాత్ర - search results
If you're not happy with the results, please do another search
100 రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు మరియు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా కేంద్రంలో అధికారం చేపట్టేందుకై ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'...
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర...
ఉజ్జయినిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, నటి స్వర...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుదీర్ఘ పాదయాత్ర 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది...
భారత్ జోడో యాత్ర: మధ్యప్రదేశ్లో రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికై అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ...
భారత్ జోడో యాత్ర: రేపు మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న రాహుల్ యాత్ర, పాల్గొననున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: భారత్ జోడో యాత్రకు విరామం.. నేడు సూరత్, రాజ్కోట్లలో ప్రచారం నిర్వహించనున్న రాహుల్ గాంధీ
వచ్చే నెలలో రెండు దశల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక తొలిసారి సోమవారం గుజరాత్లో పర్యటించనున్న ఆయన...
కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయండి.. బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు
కాంగ్రెస్ పార్టీ మరియు దానికి అనుబంధంగా ఉన్న 'భారత్ జోడో యాత్ర' ప్రచారానికి సంబంధించిన హ్యాండిల్స్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని భారత్...
తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, సాయంత్రం భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' సోమవారం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది. మరోవైపు నేటితో...
హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్ నగరంలో రెండో రోజు కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో ఇది 56వ...
హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర: చార్మినార్ వద్ద జాతీయజెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ రోజులో భాగంగా రాహుల్...