Home Search
భారత్ జోడో యాత్ర - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’, నేడు చేనేత కార్మికులను కలవనున్న రాహుల్ గాంధీ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవడమే ధ్యేయంగా ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 28వ...
తెలంగాణలో మొదలైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. పాల్గొన్న రేవంత్ రెడ్డి సహా పలువురు టీకాంగ్రెస్ నేతలు
మూడు రోజుల విరామం తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం నాడు తిరిగి ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత...
తెలంగాణలో రేపటినుంచి ప్రారంభమవనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం తెలంగాణకు చేరుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఆదివారం ఉదయం...
రేపు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ రేపు (అక్టోబర్ 23, ఆదివారం) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 375 కిమీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర...
ఏపీలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, నేటినుంచి మళ్ళీ కర్ణాటకలో కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'భారత్ జోడో పాదయాత్ర' శుక్రవారం ఉదయంతో ముగిసింది. ఈ ఉదయం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ నుంచి...
ఏపీలో మూడో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ మూడో రోజు కొనసాగుతుంది. అక్టోబర్ 20, గురువారం ఉదయం 6 గంటలకు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం...
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పర్యవేక్షణకై పలు కమిటీల ఏర్పాటు, వివరాలివే…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ...
ఏపీలో నేటి నుంచి నాలుగురోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబర్ 18, మంగళవారం ఉదయం ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్...
కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’, పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు తిరిగి ప్రారంభించబడిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కర్ణాటకలోని మాండ్యలో కొనసాగుతున్న పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు ఆమె...
కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ పాద యాత్ర నేడు కర్ణాటకలో ప్రవేశించింది. కర్ణాటక లోని చామరాజ...