Home Search
రాష్ట్రపతి - search results
If you're not happy with the results, please do another search
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ
ఇటాలియన్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మార్చి 2, గురువారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భేటీ
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 25, శనివారం) రాష్ట్రపతి...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఒడిశాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో) ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కౌంటర్
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం, పాల్గొన్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న...
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ
భారతదేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా త్రివిధ దళాల...
జీ-20 కూటమి సమస్యలకు భారత్ నాయకత్వంలో పరిష్కారం దొరకనుంది – రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర రాజ్యాంగ...