Home Search
విజయం - search results
If you're not happy with the results, please do another search
పొలిటికల్ గేమ్ ఛేంజర్.. పవన్
సెప్టెంబర్ 14.. 2023న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను టర్న్ చేసింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేసింది. అప్పటి వరకు పొత్తుల విషయంలో ఉన్న సందిగ్ధత, సస్పెన్స్...
ఆసక్తికరంగా అనకాపల్లి రాజకీయం
ఒకరేమో రాజకీయాల్లోకి కొత్త.. మరొకరేమో రాజకీయాల్లో తలపండిన నేత. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నువ్వా-నేనా సై అంటూ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో...
జనసేనాని లక్ష్యం నెరవేరేనా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయి అవమానాన్ని మూటగట్టుకున్నారు. గతం గురించి...
యాత్ర డే : దాడి తర్వాత.. ఎలా సాగుతుంది..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రపై అంతటా ఉత్కంఠ ఏర్పడింది. రాయి దాడి అనంతరం.. ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు...
జగన్ పై దాడి.. అదే కణతకు తగిలితే..?!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై ఈసీ కూడా సీరియస్ అయింది. బెజవాడ సీపీ కాంతి రాణా తాతా నుంచి...
నేతలపై రాళ్లు.. ఫస్ట్ జగన్.. ఆ తర్వాత పవన్.. చంద్రబాబులపై కూడా..
సార్వతిక్ర ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధం అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో నేతలపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. జగన్ పై దాడి తాలుకూ మంటలు...
ఏది నిజం?.. కోడి కత్తి 2.0నా?.. కుట్రనా??
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి జగన్ కన్ను కు గాయం కావడంపై ఏపీ అట్టుడుకుతోంది. ఓ వైపు వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా...
పవన్ ను ఓడించేందుకు కుట్ర.. ఇదే నిదర్శనం..!
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అక్కడి నుంచి జనసేనాని పవన్కల్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచీ ఉత్కంఠను రేపుతున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ...
మరి విజయం ఫిక్సా!!
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు దోహద పడ్డాయి. కర్ణాటక స్ఫూర్తితో ఆరు...
మచిలీపట్నంలో బాలశౌరికి అనుకూల పవనాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటంతో..ఆ రెండు చోట్లా కూడా గెలుపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బలమైన నియోజకవర్గం అయిన మచిలీ...