Home Search
విశ్లేషణలు - search results
If you're not happy with the results, please do another search
రామ్లల్లా ప్రాణప్రతిష్టపై పరుచూరి విశ్లేషణ
500 సంవత్సరాల భారతీయ కల నెరవేరింది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరారు. పోయిన నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్లల్లా ప్రాణప్రతిష్ట మహాత్కార్యం అట్టహాసంగా జరిగింది. అయితే పరుచూరి పాఠాలు పేరుతో...
వైసీపీ గెలుపు ధీమా వెనుక ఆ నలుగురు?
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ మరోసారి అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి లక్ష్యంగా ఏకం అవుతున్నాయి....
భారీ ఓటు బ్యాంక్పై కన్నేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ప్రటకన మొదలు ఎన్నికల వ్యూహాల వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు....
ముందస్తు ఎన్నికలు వస్తాయా?
ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదిక ఉండాలి. ముందస్తు ఎన్నికల లాంటి అతిపెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతిపెద్ద కారణం ఉండాలి. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి పెద్ద...
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన అజెండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం – ఢిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి చేయడమే తమ ఎజెండా అని, రాష్ట్రంలో ఆ పార్టీ పాలన లేకుండా చేయడమే తమ లక్ష్యమని, దీనికి బీజేపీ కూడా కట్టుబడి ఉందని జనసేన...
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహన్ రావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహన్ రావు (68) ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. ఇలపావులూరి చేసే చర్చలు, విశ్లేషణలు, రచనలు ముక్కుసూటిగా వుండేవని...
సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్’ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ మీటింగ్)లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని జాతీయ పార్టీగా మారుస్తూ 'భారత్ రాష్ట్ర సమితి' (బీఆర్ఎస్)...
ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం, రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలి: సీఎం...
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే...
టీడీపీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీనటి, పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి
మహానాడు విజయవంతం అయిన సంతోషంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి షాక్ గురువారం తగిలింది. ప్రముఖ నటి, ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దివ్యవాణి ఈరోజు రాజీనామా చేశారు. అయితే...
భారత్లో పెట్టుబడులు పెట్టండి: ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’ లో పీఎం మోదీ కీలక ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 22, బుధవారం నాడు 'ఇండియా ఐడియాస్ సమ్మిట్' లో కీలక ప్రసంగం చేశారు. యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్.ఐ.బి.సి) 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్...