Home Search
విశ్లేషణలు - search results
If you're not happy with the results, please do another search
ఎన్ని సీట్లు గెలవచ్చు?
1980లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో జరిగిన 10 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 42 లోక్సభ సీట్లకు గాను ఒకసారి మాత్రమే ఏడింటిని గెలుచుకుంది. 1989, 1996, 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో...
వారి కంచుకోటలు కూలతాయా?
ఎన్నికల వేళ జిల్లాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి. గత 2019 ఎన్నికల్లో పలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఆ పరిస్థితి ఉంటుందా అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఈ...
35ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెడతారా?
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ప్రజలకు తెలుసు. ఆ తర్వాత సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడుగానూ తెలుసు. గీతం ఎడ్యుకేషనల్...
వైసీపీ, ఎన్డీఏ కాపులకు ఎన్నీ టికెట్లు ఇచ్చాయి?
ఏపీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది కులాలే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఏ కులం ఏ పార్టీకి ఓటు వేస్తుందన్న లెక్కలపై తీవ్ర చర్చ జరగడం ప్రతీ ఎన్నికల సమయంలోనూ షరా...
టీడీపీలో ముదురుతోన్న అసంతృప్తుల రచ్చ
టికెట్ ఆశించి చివరకు అది దక్కకపోతే నేతలు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఎంతో ఖర్చు పెట్టామని.. తమకే సీటు కేటాయించకపోతే ఎలా అని లబోదిబోమంటారు. అలాంటిది ముందుగా అభ్యర్థిగా నువ్వే అని...
మచిలిపట్నం ఎంపీకి టఫ్ ఫైట్!
మచిలీపట్నం(బందరు) రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ రెండు స్థానాల్లోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర పట్టణంలో ఎంపీ ఫైట్లో గెలిచేదెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అనుభవాన్ని, పనినే...
పిఠాపురంలో కాపు వర్సెస్ కాపు..
అనుభవంపై అభిమానం పైచేయి సాధిస్తుందా? ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అందరిచూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటి చేస్తుండడమే దీనికి ప్రధాన కారణం. గత(2019)...
ఆ ఇద్దరి నేతలకు కాపుల్లో బలమెంత?
ఏపీలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పటి వరకూ ఒక్క కాపు నేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. సంఖ్యా బలంగా వీరి సంఖ్య ఎక్కువే ఉన్నా..ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి...
రామ్లల్లా ప్రాణప్రతిష్టపై పరుచూరి విశ్లేషణ
500 సంవత్సరాల భారతీయ కల నెరవేరింది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరారు. పోయిన నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్లల్లా ప్రాణప్రతిష్ట మహాత్కార్యం అట్టహాసంగా జరిగింది. అయితే పరుచూరి పాఠాలు పేరుతో...
వైసీపీ గెలుపు ధీమా వెనుక ఆ నలుగురు?
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ మరోసారి అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి లక్ష్యంగా ఏకం అవుతున్నాయి....