Home Search
సంజయ్ రౌత్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా బారిన పడిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం మధ్య అధికార కూటమి 'మహా వికాస్ అఘాడి'కి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఈరోజు నిర్వహించాల్సిన కీలకమైన కేబినెట్...
పార్లమెంట్లో ప్రధాని మోదీతో సమావేశమయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు కలిశారు. వీరి భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్లోని ప్రధాని మోదీ కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు...
బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని కూటమి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుండగా, అక్కడి రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర...
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 20, బుధవారం నాడు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో...
నేడే రాజ్యసభ ఎన్నికలు.. 4 రాష్ట్రాల్లో 16 స్థానాలకు, బలం పెంచుకోనున్న బీజేపీ!
రాజ్యసభ ఎన్నికలకు వేళ అయింది, నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 16 సీట్లకు నేడు జరగనున్న ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి....
లాక్డౌన్ ఎత్తివేత కుదిరేలా లేదు, అఖిలపక్ష నేతలతో పీఎం మోదీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు అన్ని పార్టీల పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
శివసేనతో కలిసే ప్రసక్తే లేదు – శరద్ పవార్
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య నెలకున్న విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
50:50 పదవీకాల అంశం చర్చకే రాలేదు- దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతున్న...
ఆదిత్య థాకరే ఘన విజయం, సీఎం అయ్యే అవకాశం?
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే, తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని...