Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా
బీఆర్కే భవనంలో వివిధ డాక్టర్స్ సంఘాలతో సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్స్ సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం...
జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో మంత్రులు కేటిఆర్, నిరంజన్ రెడ్డి భేటీ
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం సాగు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...
నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు, హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మిస్తాం
సెప్టెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్...
వైద్యులకు అండగా ఉంటాం, సమస్యలను పరిష్కరిస్తాం – మంత్రి ఈటల రాజేందర్
కరోనాపై పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి సేవలందిస్తున్న వైద్యులకు, పారామెడికల్, ఇతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆగస్టు...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశం అయ్యారు. అంతర్రాష్ట్ర ఒప్పందం, ఇతర...
పురపాలికల్లో ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ నియామకం, దేశంలోనే మెదటిసారి
పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
శ్రీశైలం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు...
దసరా నాటికి 21 ప్రాంతాల్లో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేత
పేదల సొంత ఇంటి కల నేరవేరనున్నదని, హైదరాబాద్ జిల్లా పరిధిలోని 21 ప్రాంతాలలో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దసరా నాటికి ప్రారంభించి లబ్దిదారులకు కానుకగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న 9 మంది సిబ్బంది
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జల విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సిబ్బంది...
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను శాసనమండలి చైర్మన్ గుత్తా...