Home Search
కరీంనగర్ - search results
If you're not happy with the results, please do another search
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన
వైఎస్ షర్మిల జూన్ 25, శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని...
కరీంనగర్ లో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ జూలై 21, మంగళవారం నాడు కరీంనగర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో 110...
కరీంనగర్లో మరో రెండు హెల్ప్లైన్స్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ను...
రేపు కరీంనగర్లో సీఎం కేసీఆర్ పర్యటన, కరోనాపై సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 21, శనివారం నాడు కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు...
ఫిబ్రవరి 18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభం
ఫిబ్రవరి 18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు...
కరీంనగర్ మేయర్గా సునీల్ రావు ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, టిఆర్ఎస్ పార్టీ 33 డివిజన్లను గెలుచుకుంది....
కరీంనగర్ కార్పోరేషన్ కైవసం చేసుకున్న టిఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన అధికార టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో కరీంనగర్ కార్పోరేషన్ కూడా చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జనవరి 27,...
కరీంనగర్లో కొనసాగుతున్న పోలింగ్, మరో మూడు చోట్ల రీపోలింగ్
కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతోంది. కార్పోరేషన్స్ లో మొత్తం 60 డివిజన్లకు గాను రెండు డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 58 డివిజన్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది....
ఏపీలో గెలిచేది ఈపార్టీయేనట!
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ఇటీవల ముగిసింది. ఎన్నికల రణం ముగిసినా.. ఏపీలోని పలు ప్రాంతాలు రాజకీయ రణం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరిపై మరొకరు...
సంక్రాంతిని తలపిస్తున్న పరిస్థితి
మే పదోతేదీకి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆరోజుకి ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకోవడంతో వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది.వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత...