Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు
కొత్త సంవత్సరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. మరొక్కరోజు గడిస్తే 2023కి గుడ్ బై చెప్పి.. 2024 సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాయి. ఈక్రమంలో న్యూ ఇయర్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా పెద్ద...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
ఏ నెలలో ఎక్కువ బుకింగ్స్ జరిగాయి?
కొన్నాళ్ల వరకూ ఓయో రూమ్ వైపు చూడాలనుకున్నా భయపడే వాళ్లు కూడా ఇప్పుడు వాటిని ప్రైవసీ స్పేస్ అన్నట్లుగా భావిస్తున్నారు. బయట నుంచి వచ్చేవాళ్లు కూడా హోటల్లో దిగడానికి బదులు కాస్త ధరలు...
బెట్టింగ్లో పడిపోయిన అధికార పార్టీ గ్రాఫ్
తెలంగాణలో ఈ సారి టఫ్ ఫైట్ ఉండటంతో.. గెలుపుపై విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని కొందరంటే .. కేసీఆర్ ప్రభుత్వంతో విసిగిపోయిన జనాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం చూస్తున్నారని...
కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...
యమునా నది ఉగ్రరూపం.. నీటమునిగిన వందల కార్లు
కొద్ది రోజులుగా దేశ మంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో వరదలు పొంగి పొరలుతున్నాయి. ఇక దేశ రాజధాని.. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి, ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు: సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు.. బీఆర్ఎస్కు రాష్ట్ర హోదా, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ హోదా తొలగింపు
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర...
దేశంలో కొత్తగా 3095 మందికి కరోనా పాజిటివ్, 15 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 3095 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు...
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 1797, గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 10, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం...