Home Search
ఆంధ్రప్రదేశ్లో - search results
If you're not happy with the results, please do another search
కోవిడ్-19: ఢిల్లీలో సమావేశ నిర్వాహకులపై కేసు నమోదు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చ్ రెండవ వారంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రజలకు కరోనా వైరస్ సోకడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమావేశానికి హాజరైన...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనవరి 8, బుధవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసి, మార్చి...
డిసెంబర్ 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో డిసెంబర్ 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 26, గురువారం నాడు ఒక...
వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ...
అక్టోబర్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్...
జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు...
జాతీయ జెండా ఎగురవేసిన సీఎం వై.ఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని...
చంద్రయాన్-2 కౌంట్ డౌన్ మొదలు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), చంద్రయాన్-2 ను జూలై 15 న ప్రయోగించబోతున్నట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ చెప్పారు. ఇప్పటికే కొంత జాప్యత జరిగిన,పూర్తి స్థాయిలో ప్రయోగానికి సిద్ధమయ్యామని, జులై 15...
కాపు రిజర్వేషన్లు కోరుతూ సీఎం జగన్ కి ముద్రగడ లేఖ
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ...