Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ, కాంగ్రెస్ విమర్శలపై స్పష్టతనిచ్చిన కేంద్రం
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనంలో సభ్యులైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...
‘భారత్ బచావో’ ర్యాలీలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు 'భారత్ బచావో' ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్...
నేడే ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే నవంబర్ 28, గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్లోని శివాజీపార్క్లో జరగనున్న కార్యక్రమంలో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా...
రఫెల్ పై పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు, కేంద్రానికి ఊరట
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై నవంబర్ 14, గురువారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రఫెల్ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రఫెల్ పై...
బోరుబావిలో పడిన సుజిత్ కథ విషాదాంతం
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైంది. సుజిత్ మృతి చెందినట్లుగా సోమవారం రాత్రి సమయంలో అధికారులు గుర్తించారు. బోరుబావి నుంచి దుర్గంధం రావడంతో, వైద్యులతో దృవీకరించుకుని సుజిత్ మృతి చెందాడని...
1.76 లక్షల కోట్ల బదిలీకి రిజర్వ్ బ్యాంకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులు బదలాయింపు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆయనకు...
ఆర్టికల్-370 రద్దుపై లోక్సభలో వాడీవేడిగా చర్చ
హోం మంత్రి అమిత్ షా సోమవారం ఆగస్టు 5న రాజ్యసభతో పాటు లోక్సభలో కూడ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆగస్టు...
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...