Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అక్టోబర్ 1 న అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా...
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్...
బీహార్ లో రేపే తోలి విడత పోలింగ్, ముగిసిన ఎన్నికల ప్రచారం
బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీహార్ లో అక్టోబర్ 28, మంగళవారం నాడు తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో తొలివిడత ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో...
ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీ, బీజేపీ ప్రకటనపై విమర్శలు
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, బీహార్ లో ప్రచారం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ రెడ్డి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్కడి పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్...
ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు మెదడుకు సంబంధించి ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్...
కేరళలో ఘోర విమాన ప్రమాదం: 18 చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తు ప్రారంభం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్...
ఆగస్టు 10 నాటికీ దేశంలో కరోనా కేసులు 20 లక్షలు దాటతాయి
జూలై 17, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...